గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాజకీయ నాయకులు, కొందరు గుత్తేదారులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారులతో కుమ్మక్కై ఏళ్ల తరబడిగా టెండరు లేకుండానే గుడ్ల సరఫరాను అప్పగించడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా
అదిగో ఇదిగో అంటే.. ఎన్నికలు వచ్చేసేలాగున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ లోనే లోక్సభ సార్వత్రిక ఎన్నికలతో సహా దాదాపు పదికిపైగా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో..
తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి. నల్గొండ జిల్లా తుంగతుర్తి
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్లో తన ఛాంబర్ను ప్రారంభించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాలను అమలు
తమిళనాడు గవర్నర్ గా బన్వరిలాల్ పురోహిత్ ప్రమాణం చేశారు. చెన్నైలోని రాజ్ భవన్ లో మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ… బన్వరిలాల్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, సీఎస్ గిరిజా వైద్యనాథన్
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, సంఘం గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో సింగరేణిలో టీజీబీకేఎస్ గెలుపు బావుటా ఎగురవేసింది. సిఎం కేసిఆర్ కుమార్తెగా, నిజామాబాద్ ఎంపిగా కవిత తొలిసారి సాధించిన పెద్ద విజయమిది. ఎంపిగా ఉన్న కవిత రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే
శ్రీకాకుళం: కొంచెం కష్టం.. కాస్త పెట్టుబడి.. చేయాలనే తపన ఉండే రైతులకు మల్బరీ సాగు వరంలా మారింది. ఇతర పంటలకంటే పట్టు సాగు చేసే రైతులకు మంచి ఆదాయం లభిస్తుండడంతో దీనిపై అనేక మంది మక్కువ కనబర్చుతున్నారు. దీనికి తోటు రాయితీలు అందుతుండటంతో
హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ జంక్షన్…నగరంలోని ఐటి కంపెనీలు, ముంబాయి హైవే మార్గంలో నిత్యం వెళ్లే వేలాది వాహనాల కూడలి. అయితే సోమవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఈ బయోడైవర్సిటీ జంక్షన్లో భారీ పరిమాణంలో నీరు నిలువడం, బయటికి వెళ్లే మార్గంలేక
హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా చేపట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా 50మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న ప్లాస్టిక్
హైదరాబాద్ : ఉన్నత విద్యలో మరిన్ని మార్పులు రావాలని విద్యావేత్తలు ఆశిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ అంబెద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో యూనివర్సిటీల పని తీరుపై విసిలతో తొలిసారిగా గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్సిటీల పనితీరు,