రాజమండ్రి, జిల్లాలో పలు చోట్ల ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఉపాధి హామీ పనుల కింద రూ.కోట్లు వెచ్చించి పంట సంజీవని పేరుతో
మెదక్, మిల్లింగ్ ఛార్జిల్లో కోత అంశం మిల్లర్లపై బాగానే పనిచేసింది. అదనపు ఛార్జ్ పడుతుందన్న ఆందోళనతో మిల్లర్లు గడువులోగానే మెదక్ లోని పౌరసరఫరాల శాఖ అధికారులకు బియ్యం అప్పగించించినట్లు చెప్తున్నారు. గడచిన ఖరీఫ్ సీజన్లో సీఎంఆర్ సేకరణ వందశాతం పూర్తయింది. దీంతో
ఆదిలాబాద్, ఇంటింటికీ సురక్షిత తాగు నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే తెలంగాణలో తాగునీటి సమస్యలను గణనీయంగా అధిగమించవచ్చు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందుతుంది.
తిరుమల, పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో నిత్యం అలరాడే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు.
వేసవి కాలం వచ్చింది, తనతోపాటు వడగాడ్పులు, దాహం, నీరసం తీసుకువస్తుంది. వీటితో చిరాకు, మరింత నీరసం. పగలంతా భానుడు నిప్పులు చెరుగుతాడు. ఆ ఎండలకు ఒకటే ఉష్ణోగ్రతోపాటు పగలు సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హమీల అమలుకు పోరాటానికి కలిసి రావాలి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన
విజయవాడ, హైద్రాబాద్, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలు వారసులకు సవాల్ కాబోతున్నాయి. గతానికి భిన్నంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు అంచనా వేయటం కూడా కష్టంగానే ఉంది. ఎవరెటువైపు ఉంటారు.. మరెలాంటి వ్యూహాలకు పదును పెడతారనేది బుర్రకు అందకుండా ఉందనేది రాజకీయ పండితుల
అదిలాబాద్, మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ. 628 కోట్లతో పేపర్మిల్లును రెండు నెలల్లో తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ మిల్లు పునఃప్రారంభానికి కేబినేట్ ఆమో దం తెలుపగా, దీనిని నడిపించేందుకు
వరంగల్, రేషన్ షాపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సర్కారు అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం విజయవంతమైంది. లబ్ధ్దిదారుల వేలిముద్రలతో సరుకులు తీసుకొని ఒక్క గ్రాము కూడా తక్కువగా రాకుండా తూకం వేసి ఇస్తున్న ఈ-పాస్ని భేష్ అంటున్నారు. దీంతో డీలర్ల అక్రమాలకు
హైదరాబాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ క్యాలెండర్, డైరీ లను మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా తెలంగాణాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ అర్థం అయ్యేలా క్యాలెండర్ రూపొందించడం అబినందనీయమన్నారు.