పంజాగుట్ నిమ్స్ వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది. నిమ్స్ లో గతంలో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న మహేశ్వరి కడుపులో కత్తెర మరచిపోయారు. పేషంట్ కు కుట్లు వేసి తరువాత ఇంటికి పంపించారు. ఆపరేషన్ తర్వాత మహిళా రోగి మహేశ్వరి చౌదరికి తీవ్రమైన
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పించనున్నారు. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు.
హైదరాబాద్ రాష్ట్రంలో19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2005-06 తర్వాత రాష్ర్టానికి కొత్త పారిశ్రామిక పార్కులు రాలేదని గుర్తు చేశారు. దేశంలో అతిపెద్ద జౌళిపార్కును
నెల్లూరు, నెల్లూరు జిల్లాలో పోలీసులమంటూ అమాయకుల నుంచి నగదు గుంజుతున్న నలుగురు నకిలీ పోలీసులను నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల సొత్తు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ డిఎస్పీ బాలసుందర
సంగారెడ్డి, అన్నా హాజారే డిమాండ్లను నెరవేర్చాలని కోరారు సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, టి.జెఎసి స్టీరింగ్ కమిటీ మెంబర్ అందోల్ క్రిష్ణ. దేశంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణా ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని, సిఎం కెసిఆర్ సొంత
మంచిర్యాల, వైద్య సేవలు అందకపోవడం వలన పశువులు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో పశువైద్యం అందక మూగ జీవాల రోదన అరణ్యరోదనగానే మారుతుంది. పలుచోట్ల సిబ్బంది కొరత కారణంగా పశువైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి
న్యూఢిల్లీ, పార్లమెంట్ లో ఎంపీలంతా చర్చ జరపాలని అనేక విధాలుగా నిరసన తెలుపుతున్నాం. సభ సజావుగా జరగడం లేదని వాయిదా వేస్తున్నారు. కానీ వాళ్ళ బిల్ లు మాత్రం పాస్ చేసుకుంటున్నారని ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. గురువారం అయన పార్లమెంట్
అమరావతి, తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎక్కడా ఏ తప్పు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నన్ను బోనులో ఎక్కించేదాకా పీఎంను కలుస్తూనే ఉంటానని విజయసాయి రెడ్డి అన్న మాటల్లోనే వారి కుట్ర బైటపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు,ప్రజల హక్కుల సంగతి