గుంటూరు, సమాజానికి భారతీయ కళావిరాట్ రూపాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా లక్ష బొమ్మల కొలువు పండుగ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నట్లు శ్రీ గాయత్రి సేవా హృదయం వృద్ధాశ్రయ నిర్వాహకులు డాక్టర్ ఆరేమండ రవి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. సంక్రాంతి పండుగ
సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం లోని నకరీకల్లు మండలం కండ్లగుంట గ్రామంలో రాష్ట్ర శాసనసభాపతి కోడిల శివప్రసాద్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటెశ్వరరావు పర్యటించారు. అక్కడ జరిగిన ప్రవచనాల కార్యక్రమంలో స్పీకర్ కుడా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కోడెల మాట్లాడుతూ
హైద్రాబాద్, మూడుదశాబ్దాల్లో తెలంగాణలో సగటు ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల వరకు పెరుగవచ్చని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా రూపొందించిన నివేదికలో వెల్లడించింది. సమీప భవిష్యత్లో నల్లగొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా
గుంటూరు, గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజి ఆవరణలో నాలుగు రోజులు గా జరుగుతున్న చివరి రోజు అశ్వమేధ గాయత్రీ మహా యజ్ఞం లోఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాగం ద్వారా వచ్చే శక్తి
గుంటూరు రాజధాని ఆలస్యం రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటివరకు రాజధాని డిజైన్లు కూడా ఖరారు కాకపోవడంతో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో అమ్మకాలు లేకపోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో అమరావతి
విజయవాడ, హౌస్ బోట్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేరళ పర్యాటకానికి దీటుగా ఇక కృష్ణా నదీ జలాలలో హౌస్ బోట్ ప్రయాణించనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్దిలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు
విజయవాడ, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై నిజ నిర్దారణ కమిటీతోపాటు పోలీసులు సైతం విచారణ చేపట్టారు. అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు పోలీసులు తమ
రాంచీ దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు నేడు లాలూతో సహా ఏడుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ జడ్జి శివ్పాల్ సింగ్ ఈ
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా చిలకలూరిపేట పాత పశువుల సంతలో డ్ల పోటీలు జరిగే మైదానానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూమిపూజ జరిపారు. నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఎడ్లపోటీలు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. స్వర్ణాంధ్ర
మంగళగిరి, గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆవరణలో అశ్వమేధ గాయత్రీ మహా యజ్ఞం జరుగుతుంది. గాయత్రీ పరివార్ హరిద్వార్ వారు నిర్వహిస్తున్న ఈ యజ్ఞం కు విశేష స్పందన లభించింది. మొదటి రోజు మహా యజ్ఞం కు దేశ నలుమూలల నుండి