మేళతాళాలు, పూరణకుంభంతో గవర్నర్ హరిచందన్ కు ఘనస్వాగతం పలికిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, కమీషనర్ పద్మ, ఆలయ అధికారులు అమ్మవారిని దర్శించుకున్న నూతన గవర్నర్ బిబి హరిచందన్ వేదపండితులచేత వేద ఆశీర్వాచనం తీసుకున్న గవర్నర్ అమ్మవారి చిత్ర పటాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని,
అప్పుడే కుట్టించుకున్న కొత్తబట్టలు వేసుకొని ట్రంకు పెట్టెలు చేతపట్టుకుని , సంచులు మోసుకుంటూ భార్యాబిడ్డలతో తడబడే అడుగులతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కారిడార్లలో నడుస్తున్నారు కొంతమంది వ్యక్తులు.ముఖాలు చూసి వారి కులాల పేర్లను చెప్పగల మేధావులున్న మన దేశంలో వాళ్లెవరో కనుక్కోవడం
ఎజ్రా మాస్టారు…లేరు; ఆయన లక్ష్యం సజీవంగా ఉంది. అంబేద్కరిజానికి నిలువెత్తు సాక్ష్యం, తన జీవితాంతం అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మనకాలపు ఆచరణ వాది ఎజ్రా మాస్టారు(85) గత ఏడాది ఇదే రోజు తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట,
ఈనెల 27 నుంచి మార్చి 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ విద్యామండలి ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని
జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అయితే ఆరోజు సాయంత్రం 6:30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ షూటింగ్లతో బిజీగా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ
ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెంది సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిషలు కష్టపడుతున్నారని ఏలూరు శాసన సభ్యులు బ డేటి బుజ్జి చెప్పారు. ఇంటింటా బడేటి కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 38వ డివిజన్ లోని
పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో వేర్పాటువాద నేతలకు భద్రతతో సహ ఇతర సదుపాయాలను ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. తాజాగా కశ్మీర్ వేర్పాటువాద నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్ను
మేడం టుస్సాడ్స్ – సింగపూర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు బొమ్మని మార్చి 25న హైదరాబాద్లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ