హైదరాబాద్ : (తెలంగాణ ) 👉తండ్రి మరణాంతరం తల్లి ఆలనపాలన చూడాల్సిన కొడుకే కర్కశంగా మారడంతో ఆ అభాగ్యురాలు పోలీసులు, కోర్టును ఆశ్రయించింది. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది. ♦ఆస్తి కోసం తల్లిని వేధించిన కొడుకుతో
జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు భారతదేశ చరిత్రలోనే కొత్త ఒరవడి అన్ని వర్గాల వారి ప్రాధాన్యతే లక్ష్యం తాడేపల్లి: 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ,
అప్పుడే కుట్టించుకున్న కొత్తబట్టలు వేసుకొని ట్రంకు పెట్టెలు చేతపట్టుకుని , సంచులు మోసుకుంటూ భార్యాబిడ్డలతో తడబడే అడుగులతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కారిడార్లలో నడుస్తున్నారు కొంతమంది వ్యక్తులు.ముఖాలు చూసి వారి కులాల పేర్లను చెప్పగల మేధావులున్న మన దేశంలో వాళ్లెవరో కనుక్కోవడం
అభినందన్ వర్ధమాన్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే.. అభినందన్ మీసం కట్టుకు యూత్లో క్రేజ్ పెరిగిపోయేలా. దేశవ్యాప్తంగా యువకులు ఇదే స్టైల్లో మీసాల్ని మార్చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్
ఎజ్రా మాస్టారు…లేరు; ఆయన లక్ష్యం సజీవంగా ఉంది. అంబేద్కరిజానికి నిలువెత్తు సాక్ష్యం, తన జీవితాంతం అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మనకాలపు ఆచరణ వాది ఎజ్రా మాస్టారు(85) గత ఏడాది ఇదే రోజు తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట,
జయరాం హత్య కేసు విచారణలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డి పూటకోమాట చెబుతూ కేసుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాడు. జయరాం హత్యపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న అధికారులను సైతం ఈ
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మహుతి దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటనను విడుదల చేసింది. ఈ దాడి తమ పనేనని స్పష్టం చేసింది.
జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంఖ్య 44కి చేరింది. భారీ సంఖ్యలో సైన్యాన్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి పట్ల సైన్యం రగిలిపోతోంది. ప్రతీకార చర్యకు తహతహలాడుతోంది. కేంద్రం కూడా ఉగ్రదాడి ఘటనను సీరియస్గా తీసుకుంది. ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు.
పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్కు చెందిన జవాన్లు కూడా ఉన్నారు. భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు చనిపోయాడన్న విషయాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం కోసం తన కుమారుడు