చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అవసరం లేదని రాసిన లేఖను బయట పెట్టిన కేంద్ర మంత్రి ప్రయూష్ గోయెల్
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ముధోల్ నియోజకవర్గ పార్లమెంటరీ సన్నహాక సమావేశాన్ని
ఎప్పుడూ తగువు కోసం దగ్గుబాటి ఫ్యామిలీ తలుపుతట్టే.. శ్రీరెడ్డి స్మాల్ గ్యాప్ తరువాత మరోసారి తన అస్త్రాలను భయటపెట్టింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యింది. తనను
ల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని
ఏపీలో ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి పార్టీలు. నోటిఫికేషన్ కంటే ముందే పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వైసీపీ కొత్త పాటతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యింది. రావాలి జగన్.. కావాలి జగన్ అటూ వైసీపీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ పాటను
రియల్ లైఫ్లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఇప్పుడు రీల్ లైఫ్లోనూ అవే పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. ‘జైలవకుశ’ ఫేమ్ కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానగణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్యపైనేకాదు ఆయన సినిమా పోస్టర్పైన ఈగ వాలినా మెగా తమ్ముళ్లు ఊరుకోరు. అలాంటిది ఆయన ఎవరగ్రీన్ సినిమాలు, వాటి టైటిళ్లు, పాటలను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటారా? మెగాస్టార్
బాలింత మృతిపై కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన గుగులోతు జ్యోతి(23) ఈనెల 22న పురిటినొప్పులతో జడ్పీసెంటర్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స
లింగో. ఓ లింగో అంటూ మిన్నంటే నినాదాలతో పెద్దగట్టు క్షేత్రం మారుమ్రోగుతున్నది. తెలంగాణా నలు మూలాల నుంచే కాకుండా జార్ఖండ్, చత్తిస్ ఘడ్, ఓడిశా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం ల నుంచి భక్తులు తరలి వచ్చి లింగమంతుల స్సామి కి మొక్కులు