ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటు తున్నాయి. మోడి ఒడిలో కూర్చుని నవ నిర్మాణ దీక్ష చేసి తరువాత కాంగ్రెస్ తో కలిసాక చేస్తున్న దర్మపోరాట దీక్ష చూసి ప్రజలు తల దించి కుంటున్నారని వైకాపా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి
కొత్త నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా నాలుగింటిలో కొత్త పంచాయతీలు అవతరించాయి. నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో ఇటీవల 12 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావటం, ఈ నేపథ్యంలో సర్పంచ్లతో పాటు వార్డు
అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్లో పటాన్చెరు నియోజక వర్గం లో చాలా వరకు ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు గల్లంత యిన వారికి మరొక అవకాశం కల్పింస్తున్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాల్, లోక్సభ ఎన్నిక లను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇక విస్తృత స్థాయిలో మిషన్ భగీరథను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్ వాసులకూ తాగునీటి సమస్యలు తొలగిస్తూ చర్యలు తీసుకుంది. అమృత్ పథక, అర్బన్
గ్రామాల్లో నూతన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ ఆధ్వరంలో నాలుగు రోజుల కిందట వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణలో ఓటర్లంతా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతస్థాయిలో నిర్వహిస్తోంది. ఓటు వజ్రాయుధమని, సమాజానికి సమర్ధవంతమైన పాలకులను అందించే బ్రహ్మాస్తమని సంబంధిత అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆదర్శ కేంద్రాలు సైతం
ఖమ్మం, ఎండల తీవ్రత అధికమవుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు కూడా పనిచేయాలని పరిస్థితి. దీంతో నీటి ఎద్దడి ఉన్న గ్రామాల వాసులు మంచినీళ్ల కోసం సతమతమవుతున్నారు. బిందెడు నీటికోసం కిలోమీటర్ల
అమరావతి, అనంతపురం జిల్లాలోని మారాల , చెర్లోపల్లి రిజర్వాయర్ , మడకశిర బ్రాంచ్ కెనాల్ కు ఎప్పుడు నీళ్లు ఇస్తారు. బుక్కపట్నం చెరువు ముంపురైతులకు , హంద్రీనీవా కాలువ రైతులకు ఎప్పటిలోగా పరిహారం చెల్లిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్
తిరుమల, పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో నిత్యం అలరాడే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు.
విజయనగరం, విజయనగరం నగర పంచాయతీలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎక్కువుగా ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. పంచాయతీ నుంచి పట్టణంలో బల్లంకివీధి, వాండ్రంకివీధి, మండాకురిటి వీధి తదితర ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. చెక్కుపోస్టు జంక్షన్ వద్ద పైపులైన్